Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలింపుకు సంబంధించిన బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోవడంతో ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలింపుకు సంబంధించిన బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోవడంతో ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.