Lightning Strike: క్వారీలో పిడుగు పాటు..ముగ్గురి మృతి, మరో నలుగురికి గాయాలు
Lightning Strike: క్వారీలో పిడుగు పాటు..ముగ్గురి మృతి, మరో నలుగురికి గాయాలు
ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం జంగలపాడు రాజయోగి క్వారీలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పని చేస్తున్న కూలీలకు ప్రమాదం జరిగింది. అనుకోకుండా వచ్చిన పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం జంగలపాడు రాజయోగి క్వారీలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పని చేస్తున్న కూలీలకు ప్రమాదం జరిగింది. అనుకోకుండా వచ్చిన పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.