పలాసలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్లైఓవర్, కాశీబుగ్గ ఎంపీయూపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న రైతు బజారును వచ్చే ఏడాది ఉగాదికి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. ఆదివారం కాశీబుగ్గ రైల్వే వంతెన పనులు, రైతు బజారుకు స్థలాన్ని వారు పరిశీలించారు. రైతు బజారు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పనులు వేగవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆదేశించారు.
పలాసలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్లైఓవర్, కాశీబుగ్గ ఎంపీయూపీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న రైతు బజారును వచ్చే ఏడాది ఉగాదికి ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. ఆదివారం కాశీబుగ్గ రైల్వే వంతెన పనులు, రైతు బజారుకు స్థలాన్ని వారు పరిశీలించారు. రైతు బజారు నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పనులు వేగవంతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆదేశించారు.