రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు చెల్లించాల్సిన బకాయి లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారా యణ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యోగుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులకు చెల్లించాల్సిన బకాయి లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారా యణ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని టీటీడీ కళ్యాణమండపంలో ఉద్యోగుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.