Lohagad Fort : కేతన్ అగర్వాల్ హత్య కేసు ఎఫెక్ట్.. లోహగడ్ కోటకు 25శాతం పెరిగిన పర్యాటకులు.. సియా పాయింట్ను చూసేందుకు ఆసక్తి
Lohagad Fort : కేతన్ అగర్వాల్ హత్య తరువాత.. ఘటన జరిగిన ప్రదేశమైన చారిత్రక లోహగడ్ కోటను సందర్శించే వారి సంఖ్య దాదాపు 25శాతం పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.