Mahanaadu Cluster-Wise
టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవు తున్నారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేసి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Mahanaadu Cluster-Wise
టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవు తున్నారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేసి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.