Minister Sandhyarani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ..

కేజీహెచ్‌లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.

Minister Sandhyarani: కురుపాం విద్యార్థినిలకు మంత్రి సంధ్యారాణి పరామర్శ..
కేజీహెచ్‌లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.