MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు

కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్‌, యూనిట్‌, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు.

MLA DAGGUPATI : వీధి రౌడీల్లా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు
కొందరు వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ మండిపడ్డారు. మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 126 మంది క్లస్టర్‌, యూనిట్‌, బూత ఇనచార్జులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందించారు.