DSSCB 2026 Notification: పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

DSSSB MTS Recruitment 2025-26 Notification OUT: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 15, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

DSSCB 2026 Notification: పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం
DSSSB MTS Recruitment 2025-26 Notification OUT: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 15, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..