MLA Raja Singh: ఆలయాలను అపవిత్రం చేస్తే రేవంత్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..

ఆలయాలను అపవిత్రం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడి, మాజీమంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదంటూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయన్నారు.

MLA Raja Singh: ఆలయాలను అపవిత్రం చేస్తే రేవంత్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..
ఆలయాలను అపవిత్రం చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడి, మాజీమంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదంటూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయన్నారు.