Mohan Bhagwat: విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్

జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్లో నిర్వహించిన విజయదశమి ర్యాలీ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

Mohan Bhagwat:  విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్
జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్లో నిర్వహించిన విజయదశమి ర్యాలీ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.