Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న తర్వాత కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు.
సెప్టెంబర్ 27, 2025
1
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకున్న తర్వాత కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు.