NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌లోనే పరీక్షలు.. 500 నగరాల్లో కొత్త విధానం!

NEET UG 2027: వచ్చే ఏడాది నుంచి NEET-UG పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరగనుంది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లోని 1,000 కేంద్రాల్లో 5-6 రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అదే సమయంలో NTAలో కూడా భారీ సంస్కరణలు చేపట్టనున్నట్లు సమాచారం.

NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌లోనే పరీక్షలు.. 500 నగరాల్లో కొత్త విధానం!
NEET UG 2027: వచ్చే ఏడాది నుంచి NEET-UG పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరగనుంది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లోని 1,000 కేంద్రాల్లో 5-6 రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అదే సమయంలో NTAలో కూడా భారీ సంస్కరణలు చేపట్టనున్నట్లు సమాచారం.