Palamuru-Rangareddy Project: కాంగ్రెస్ది నాటి నుంచీ తెలంగాణకు ద్రోహమే: KCR
మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. 29న శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.