PM Modi Telangana Tour : హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ.. శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివే..
PM Modi Telangana Tour : హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ.. శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివే..
PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది.
PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది.