కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్, అర్బన పరిధిలోని పలు పోలింగ్ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. బీఎల్ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.
కంబదూరు మండలం, కళ్యాణదుర్గం రూరల్, అర్బన పరిధిలోని పలు పోలింగ్ కేం ద్రాలను ఆర్డీవో వసంతబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్ ఎన్యూమరేషన ఫారాల డిజిటలైజేషన ప్రగతి తక్కువగా వుందని, వేగవంతం చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. బీఎల్ఏలు పూర్తిగా సహకరించాలని సూచించారు.