విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సాయి ఎక్కడున్నాడనే ప్రశ్నలకు అనుమానాలకు తెరదించుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఓ కంప్లైంట్ కాపీ ఆలస్యంగా తెరపైకి వచ్చింది.ఈ నెల 19న కుమారుడు మిస్సింగ్, మర్డర్ పై సిపి రాజశేఖర్ బాబుకు ఆమె స్వయంగా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సాయి ఎక్కడున్నాడనే ప్రశ్నలకు అనుమానాలకు తెరదించుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఓ కంప్లైంట్ కాపీ ఆలస్యంగా తెరపైకి వచ్చింది.ఈ నెల 19న కుమారుడు మిస్సింగ్, మర్డర్ పై సిపి రాజశేఖర్ బాబుకు ఆమె స్వయంగా కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది.