భారత్లో కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు, సంఘవిద్రోహులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. టార్గెట్ ఏదైనా.. అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. అదే తరహాలో ముంబయిలోని బాంద్రాలో అనుమానాస్పద రీతిలో రెండు బ్యాగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
భారత్లో కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు, సంఘవిద్రోహులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. టార్గెట్ ఏదైనా.. అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. అదే తరహాలో ముంబయిలోని బాంద్రాలో అనుమానాస్పద రీతిలో రెండు బ్యాగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.