Swami Srinivasananda: జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
హిందూ దేవాలయాలపై జగన్కు ఎందుకు ఇంత ద్వేషమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.