Talks successful..! జిందాల్ భూ నిర్వాసిత రైతులు, యాజమాన్యంకు మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వాసిత రైతులు, వారి తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
Talks successful..! జిందాల్ భూ నిర్వాసిత రైతులు, యాజమాన్యంకు మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో నిర్వాసిత రైతులు, వారి తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.