Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ ఆఫీసులు అక్కడే..
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రభుత్వ ఆఫీసులు అక్కడే..
సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, యూనివర్సిటీల భవనాలకు సంబంధించి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి వాటికి అద్దె చెల్లింపులను రద్దు చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, యూనివర్సిటీల భవనాలకు సంబంధించి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి వాటికి అద్దె చెల్లింపులను రద్దు చేయనున్నారు.