Tirumala : హైదరాబాద్ భక్తుడి పెద్దమనసు - టీటీడీ ప్రాణదానం ట్రస్ట్కు భారీ విరాళం
టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన అన్నే శ్రీనివాసరావు అనే భక్తుడు రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు. తిరుపతిలో టీటీడీ ఈఓను కలిసి డీడీ సమర్పించారు.