అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మండలంలోని గొల్లవూరుకి చెందిన వివాహిత పిన్నింటి ఊర్వశి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బారువ పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మండలంలోని గొల్లవూరుకి చెందిన వివాహిత పిన్నింటి ఊర్వశి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బారువ పోలీసులు తెలిపారు.