అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : ఎంపీ మల్లు రవి

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని,  కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని  ఎంపీ, దిశా కమిటీ చైర్మన్​ డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు స్పీడప్ చేయండి : ఎంపీ మల్లు రవి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని,  కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని  ఎంపీ, దిశా కమిటీ చైర్మన్​ డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు.