ఎస్ఎల్బీసీ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఎస్ఎల్బీసీ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో సిబ్బంది భద్రతే ముఖ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.