చైనా, భారత్ నరకప్రాయం అన్న రేడియో వ్యాఖ్యాత.. రీపోస్టు చేసిన ట్రంప్
చైనా, భారత్ నరకప్రాయం అన్న రేడియో వ్యాఖ్యాత.. రీపోస్టు చేసిన ట్రంప్
పుట్టుకతో పౌరసత్వం అందించే విధానానికి ముగింపు పలకాలంటూ ఒక రేడియో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్టు చేశారు. చైనా, భారత్లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి.
పుట్టుకతో పౌరసత్వం అందించే విధానానికి ముగింపు పలకాలంటూ ఒక రేడియో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్టు చేశారు. చైనా, భారత్లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి.