‘బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి’: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి’: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.