అభివృద్ధికే పట్టం కట్రిన్రు.. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి

సాగర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి హాలియా, నందికొండ మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.

అభివృద్ధికే పట్టం కట్రిన్రు.. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి
సాగర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి హాలియా, నందికొండ మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.