అమరావతి భూ సమీకరణ రాష్ట్రానిదే: కేంద్రం

అమరావతి ప్రాంతంలో భూ సమీకరణను ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

అమరావతి భూ సమీకరణ రాష్ట్రానిదే: కేంద్రం
అమరావతి ప్రాంతంలో భూ సమీకరణను ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.