అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన

అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు… వాజ్ పేయ్, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. దేశ మౌలిక సదుపాయాలకు వాజ్‌పేయీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు.

అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు… వాజ్ పేయ్, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. దేశ మౌలిక సదుపాయాలకు వాజ్‌పేయీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు.