అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన
అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు… వాజ్ పేయ్, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. దేశ మౌలిక సదుపాయాలకు వాజ్పేయీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు.
అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు… వాజ్ పేయ్, ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. దేశ మౌలిక సదుపాయాలకు వాజ్పేయీ బలమైన పునాది వేశారని గుర్తు చేశారు.