అరుదైన ఖనిజాలతో అమెరికాతో పాక్ దౌత్యం.. ఒక్క ఫొటోతో రివీల్ చేసిన వైట్‌హౌస్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక భేటీ జరిపినట్లుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మునీర్.. పాకిస్థాన్‌లో లభించే అరుదైన ఖనిజాల నమూనాలను ట్రంప్‌కు చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వైట్‌హౌస్ ఈ భేటీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు పాకిస్థాన్ దిగజారుడుతనాన్ని ఎగతాళి చేస్తుండగా.. అంతర్జాతీయ నిపుణులు మాత్రం దీన్ని వ్యూహాత్మక దౌత్యంగా విశ్లేషిస్తున్నారు.

అరుదైన ఖనిజాలతో అమెరికాతో పాక్ దౌత్యం.. ఒక్క ఫొటోతో రివీల్ చేసిన వైట్‌హౌస్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక భేటీ జరిపినట్లుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మునీర్.. పాకిస్థాన్‌లో లభించే అరుదైన ఖనిజాల నమూనాలను ట్రంప్‌కు చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వైట్‌హౌస్ ఈ భేటీపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు పాకిస్థాన్ దిగజారుడుతనాన్ని ఎగతాళి చేస్తుండగా.. అంతర్జాతీయ నిపుణులు మాత్రం దీన్ని వ్యూహాత్మక దౌత్యంగా విశ్లేషిస్తున్నారు.