గుంటూరులో సరస్ మేళా 2026ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామన్నారు. సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా స్థాపన జరిగిందని వివరించారు. ఆన్లైన్లోనే రుణాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రకటన చేశారు.
గుంటూరులో సరస్ మేళా 2026ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశామన్నారు. సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా స్థాపన జరిగిందని వివరించారు. ఆన్లైన్లోనే రుణాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రకటన చేశారు.