పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పోడు భూముల సమస్యపై ఉమ్మడి జిల్లాలోని గిరిజన రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు.
గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పోడు భూముల సమస్యపై ఉమ్మడి జిల్లాలోని గిరిజన రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు.