వైసీపీ హయాంలో ప్రభుత్వ వసతి గృహాలను గాలికొదిలేసింది. పాలించిన ఐదేళ్లు వార్డెన్లకు జీతాలు తప్ప.. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు విడుదల చేసి 90 శాతం పనులను పూర్తిచేసింది. దాంతో ఈ ఏడాది సుమారు వెయ్యి మంది విద్యార్థులు అదనంగా వసతి గృహాల్లో చేరారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ వసతి గృహాలను గాలికొదిలేసింది. పాలించిన ఐదేళ్లు వార్డెన్లకు జీతాలు తప్ప.. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు విడుదల చేసి 90 శాతం పనులను పూర్తిచేసింది. దాంతో ఈ ఏడాది సుమారు వెయ్యి మంది విద్యార్థులు అదనంగా వసతి గృహాల్లో చేరారు.