ఆస్తులు రాయించుకొని.. అమ్మను గెంటేశారు..

ఆస్తులు రాయించుకొని కన్నతల్లిని ఇంటికి గెంటేయగా, న్యాయం కోసం వృద్ధురాలు ఆర్డీవో ఆఫీస్​ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మేడి లక్ష్మి(74) ఐదేళ్లుగా గోదావరిఖనిలో ఒంటరిగా జీవిస్తోంది.

ఆస్తులు రాయించుకొని..  అమ్మను గెంటేశారు..
ఆస్తులు రాయించుకొని కన్నతల్లిని ఇంటికి గెంటేయగా, న్యాయం కోసం వృద్ధురాలు ఆర్డీవో ఆఫీస్​ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మేడి లక్ష్మి(74) ఐదేళ్లుగా గోదావరిఖనిలో ఒంటరిగా జీవిస్తోంది.