ప్రధానమంత్రి మోదీకి న్యూజిలాండ్ ప్రధాని ఫోన్ కాల్.. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
ప్రధానమంత్రి మోదీకి న్యూజిలాండ్ ప్రధాని ఫోన్ కాల్.. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరో ప్రధాన దౌత్య విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా కీలక ఒప్పదం కుదిరింది. భారతదేశం-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను సంయుక్తంగా ప్రకటించారు.
ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరో ప్రధాన దౌత్య విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా కీలక ఒప్పదం కుదిరింది. భారతదేశం-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను సంయుక్తంగా ప్రకటించారు.