Andhra News: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి కొత్త కార్యక్రమం అమలు.. భారీగా ప్రోత్సాహకాలు

కూటమి ప్రభుత్వం ఏపీలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. విద్యార్థుల కోసం స్కూళ్లల్లో అనేక కొత్త కార్యక్రమాలను తీసుకొస్తూ ఉంటుంది. ప్రొగ్రెస్ రిపోర్టులు, పేరెంట్స్ మీటింగ్ వంటివి ప్రభుత్వ స్కూళ్లల్లో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Andhra News: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి కొత్త కార్యక్రమం అమలు.. భారీగా ప్రోత్సాహకాలు
కూటమి ప్రభుత్వం ఏపీలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. విద్యార్థుల కోసం స్కూళ్లల్లో అనేక కొత్త కార్యక్రమాలను తీసుకొస్తూ ఉంటుంది. ప్రొగ్రెస్ రిపోర్టులు, పేరెంట్స్ మీటింగ్ వంటివి ప్రభుత్వ స్కూళ్లల్లో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.