మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో 334 మంది అంగన్‌వాడీ కార్యక ర్తలకు, 15 మంది సూపర్‌వైజర్లకు 5జీ ఫోన్‌ లను పంపిణీ చేశారు.

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహిళల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో 334 మంది అంగన్‌వాడీ కార్యక ర్తలకు, 15 మంది సూపర్‌వైజర్లకు 5జీ ఫోన్‌ లను పంపిణీ చేశారు.