విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్పో, ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్ ఎక్స్పో, ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.