Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం
విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.