ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణవాసులు.. ఆందోళన వద్దన్న మంత్రి అడ్లూరి

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం, ఉపాధి, చదువుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల కుటుంబాలు ఇక్కడ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణవాసులు.. ఆందోళన వద్దన్న మంత్రి అడ్లూరి
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం, ఉపాధి, చదువుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల కుటుంబాలు ఇక్కడ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.