ఇళ్ల ఎంపికలో ముస్లింలకు న్యాయం చేయాలి

జిల్లా కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల రెండవ విడత కేటాయింపుల్లో ముస్లిం మైనార్టీలకు తగిన న్యాయం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆవాజ్‌ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక్‌ఉర్‌ రెహమాన్‌ కోరారు.

ఇళ్ల ఎంపికలో ముస్లింలకు న్యాయం చేయాలి
జిల్లా కేంద్రంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల రెండవ విడత కేటాయింపుల్లో ముస్లిం మైనార్టీలకు తగిన న్యాయం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ మై నార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆవాజ్‌ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక్‌ఉర్‌ రెహమాన్‌ కోరారు.