రాయచోటి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

రాయచోటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విద్య, ఐటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ రంగాల్లో ప్రాధాన్యమిస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలియజేశారు.

రాయచోటి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రాయచోటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విద్య, ఐటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ రంగాల్లో ప్రాధాన్యమిస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలియజేశారు.