ఈవీఎంలో లోపం కారణంగా ఉద్రిక్తతలు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్
ఈవీఎంలో లోపం కారణంగా ఉద్రిక్తతలు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్
పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. హౌరా జిల్లాలోని బాల్లి ప్రాంతంలో ఈవీఎంలో లోపం తలెత్తింది. ఈ కారణంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా చిన్నపాటి గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. హౌరా జిల్లాలోని బాల్లి ప్రాంతంలో ఈవీఎంలో లోపం తలెత్తింది. ఈ కారణంగా అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా చిన్నపాటి గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది.