ఏపీలో ఎస్ఐఆర్ గడువు పెంపు.. జూలై 24 వరకూ పొడిగించిన ఎన్నికల సంఘం

ఏపీలో ఎస్ఐఆర్ గడువు పొడిగించారు. నేటితో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుండగా.. ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో మరో పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తూ కొత్త షెడ్యూల్ వెల్లడించింది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.

ఏపీలో ఎస్ఐఆర్ గడువు పెంపు.. జూలై 24 వరకూ పొడిగించిన ఎన్నికల సంఘం
ఏపీలో ఎస్ఐఆర్ గడువు పొడిగించారు. నేటితో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుండగా.. ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో మరో పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తూ కొత్త షెడ్యూల్ వెల్లడించింది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.