ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ :మీనాక్షి నటరాజన్
సామాజిక న్యాయం కోసం, ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్గాంధీ చేస్తున్న పోరాటానికి పార్టీలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు.
