ఓల్డ్ కరెన్సీ కొంటామంటూ టోకరా..రూ. 3.61 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్
ఓల్డ్ కరెన్సీ కొంటామంటూ టోకరా..రూ. 3.61 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్
ఓల్డ్ కరెన్సీ కొంటామని నమ్మించి సైబర్ చీటర్స్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3.61 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి ఫేస్ బుక్ లో ఢిల్లీకి చెందిన ఇండియన్ కాయిన్ కంపెనీ పేరుతో ఉన్న యాడ్ చూశాడు.
ఓల్డ్ కరెన్సీ కొంటామని నమ్మించి సైబర్ చీటర్స్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3.61 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి ఫేస్ బుక్ లో ఢిల్లీకి చెందిన ఇండియన్ కాయిన్ కంపెనీ పేరుతో ఉన్న యాడ్ చూశాడు.