కీలక నిర్ణయం తీసుకున్న టీజీఎస్ఆర్టీసీ.. కొత్తగా సరికొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్లు..

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ బస్‌ డీపోలు, బస్‌ స్టేషన్ల ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. పునరుద్ధరణ పనులకు రూ.108.02 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు ఆధునిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సురక్షిత డ్రైవింగ్ పర్యవేక్షణకు వినియోగించనున్నారు. అలాగే.. బస్ స్టేషన్లలో మరింత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణ అనుభవం మెరుగుపడుతుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ ఆర్టీసీ సేవల నాణ్యతను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న టీజీఎస్ఆర్టీసీ.. కొత్తగా సరికొత్తగా బస్ డిపోలు, బస్ స్టేషన్లు..
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతీ బస్‌ డీపోలు, బస్‌ స్టేషన్ల ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. పునరుద్ధరణ పనులకు రూ.108.02 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు ఆధునిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సురక్షిత డ్రైవింగ్ పర్యవేక్షణకు వినియోగించనున్నారు. అలాగే.. బస్ స్టేషన్లలో మరింత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణ అనుభవం మెరుగుపడుతుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణ ఆర్టీసీ సేవల నాణ్యతను మరింత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.