కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి మూడోసారి శశి థరూర్ గైర్హాజరు
కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి మూడోసారి శశి థరూర్ గైర్హాజరు
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్సభ ఎంపీల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. అయితే, ఆయన ముందుగానే తన గైర్హాజరీ గురించి అధిష్టానానికి సమాచారం అందించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్సభ ఎంపీల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. అయితే, ఆయన ముందుగానే తన గైర్హాజరీ గురించి అధిష్టానానికి సమాచారం అందించారని పార్టీ వర్గాలు తెలిపాయి.