కట్టర్ హిందూ.. నిజాం రాజుకు ప్రాణస్నేహితుడు! ది హీరో ఆఫ్ మూసీ ఫ్లడ్స్.. ఎవరో తెలుసా?
కట్టర్ హిందూ.. నిజాం రాజుకు ప్రాణస్నేహితుడు! ది హీరో ఆఫ్ మూసీ ఫ్లడ్స్.. ఎవరో తెలుసా?
మహారాజా సర్ కిషన్ పెర్షాద్ హైదరాబాద్ సంస్థానానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలు అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి. ఆయన గంగా-జమునీ తెహజీబ్కు ప్రతీకగా నిలిచారు. 1908 మూసీ నది వరదల సమయంలో ప్రజల హీరోగా, సంస్కరణలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. దాతృత్వం, మత సామరస్యం ఆయన జీవితానికి నిదర్శనం.
మహారాజా సర్ కిషన్ పెర్షాద్ హైదరాబాద్ సంస్థానానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా సేవలు అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి. ఆయన గంగా-జమునీ తెహజీబ్కు ప్రతీకగా నిలిచారు. 1908 మూసీ నది వరదల సమయంలో ప్రజల హీరోగా, సంస్కరణలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. దాతృత్వం, మత సామరస్యం ఆయన జీవితానికి నిదర్శనం.